శ్రీరామదాసు ట్రస్ట్ మార్కెట్ ప్లేస్ ఘనంగా ప్రారంభించబడింది. ఆల్ ది బెస్ట్! 🚀
శ్రీరామదాసు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ డిజిటల్ మార్కెట్ ద్వారా నాణ్యమైన ఎరువులు, గోశాల ఉత్పత్తులు మరియు నిత్యావసరాలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. అలాగే రైతులు తమ పశువులను, భూములను ఉచితంగా అమ్ముకోవచ్చు.